పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం.. దిబ్బకాయల గూడెం గ్రామంలో కోడి పందేలు.. ఉద్రిక్తతకు దారి తీశాయి. కొందరు యువకులు.. పరస్పరం తీవ్ర దాడి చేసుకున్నారు. పేకాటలో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమైంది. చాలా సేపు గొడవ జరుగుతున్నా.. పోలీసులు ఏ మాత్రం స్పందించలేదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి.. కోడి పందేల నిర్వాహకులే.. యువకులకు సర్ది చెప్పి అక్కడినుంచి పంపించేశారు.
పేకాటలో వివాదం.. కోడి పందేల్లో యువకుల ఘర్షణ - పశ్చిమ గోదావరి న్యూస్
పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో జరుగుతున్న కోడి పందాల్లో కొంతమంది యువకులు ఘర్షణలకు దిగారు. పేకాటలో తలెత్తిన వివాదం కారణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
![పేకాటలో వివాదం.. కోడి పందేల్లో యువకుల ఘర్షణ In the ring of kodi races in West Godavari district .. Conflicts between youths](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10242582-332-10242582-1610632810569.jpg)
ఒక వైపు కోడి పందాలు.. మరో వైపు యువకుల మధ్య ఘర్షణలు..
ఒక వైపు కోడి పందాలు.. మరో వైపు యువకుల మధ్య ఘర్షణలు..