పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ అల్పాహారశాలకు ఈ నెలలో.. 21కోట్ల 48లక్షల 62వేల 224 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసి ఘటనతో హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోయారు. ఇంత హోటల్కు అంతా బిల్లా అంటూ అవాక్కయ్యారు. గత నెలలోనూ ఇదేవిధంగా రూ.47,148 విద్యుత్ బిల్లు వచ్చిందని వాపోయారు. ఏం చేయాలో దిక్కుతోచక విద్యుత్ శాఖ ఆఫీసుకు పరుగులు తీశారు. విషయాన్ని అధికారులకు తెలియజేశారు. బాధితుల ఫిర్యాదుతో కరెంట్ మీటర్లో సాంకేతికలోపాన్ని గుర్తించిన అధికారులు.. కొత్త మీటర్ అమర్చారు.
అయినప్పటికీ..