ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మానవతా' హృదయం.. పరిమళించిన దాతృత్వం

చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో మానవతా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నగదు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

By

Published : May 6, 2020, 7:07 PM IST

Published : May 6, 2020, 7:07 PM IST

ETV Bharat / state

'మానవతా' హృదయం.. పరిమళించిన దాతృత్వం

gorssaries distrubutes by mla in west godavari dst under manavatha trust
gorssaries distrubutes by mla in west godavari dst under manavatha trust

చిత్తూరు జిల్లా కలికిరి మండలం మేడికుర్తి పంచాయతీలోని 1200 పేద కుటుంబాలకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో టమాటాలు, ఉల్లిపాయలు తదితర 6 రకాల వస్తువులను పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. పంచాయతీ పరిధిలోని 10 మంది గ్రీన్ అంబాసిడర్లు, పారిశుద్ధ్య కార్మికులకు రూ.1000 నగదు, మాస్కులఉ అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు, ఎంపీడీవో పోలీసులు వాలంటీర్లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details