ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 12:04 PM IST

ETV Bharat / state

మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా కొత్తూరులో తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెందిన ఓ బాలిక.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

girl suicide with disappointed in kotthuru in west godavari district
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం కొత్తూరుకు చెందిన ఓ బాలిక.. అదే గ్రామంలోని సెల్​ఫోన్ దుకాణంలో పనిచేస్తోంది. ఇటీవల తరచుగా చరవాణిలో మాట్లాడుతున్నట్లు బాలికను గమనించిన తల్లిదండ్రులు.. ఆమెను మందలించారు.

మనస్థాపానికి గురైన బాలిక గురువారం రాత్రి పురుగుల మందు తాగింది. కుటుంబీకులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందితూ బాలిక మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details