ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా గంజాయి తరలింపు...నలుగురు అరెస్టు

అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 కేజీల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Nov 12, 2020, 11:25 PM IST

అక్రమంగా గంజాయి తరలింపు...నలుగురు అరెస్టు
అక్రమంగా గంజాయి తరలింపు...నలుగురు అరెస్టు

కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 70 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం నుంచి తమిళనాడులోని తంజావూరుకు నిందితులు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details