ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అన్నదానం - @corona ap cases

దాతల సహకారంతో కరోనా నివారణకు విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల సిబ్బందికి ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఆహరం ప్యాకెట్లను అందించారు.

food distribute to the persons working in lockdown in west godavari dst
లాక్​డౌన్​లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అన్నదానం చేసిన ఎమ్మెల్యే

By

Published : Apr 11, 2020, 8:36 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు రావాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో కరోనా నివారణకు విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన 12 వందల మందికి అన్నదానం చేశారు. నరసాపురం పట్టణానికి చెందిన పప్పుల రామారావు, తీర్రె బాబురావు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించారు.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details