ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2019, 11:20 PM IST

ETV Bharat / state

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఎత్తిపోతల పథకం వద్ద ఉన్న విద్యుత్ సరఫరా కేంద్రంలో ట్రాన్స్​ఫార్మర్ నుంచి మంటలు వచ్చి.. కాసేపట్లో ఎక్కువయ్యాయి. ఈ ఘటనతో పరిసర గ్రామాల ప్రజలు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో వచ్చి మంటలను అదుపు చేయడం వల్ల ప్రమాదం తప్పింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం
పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద అగ్నిప్రమాదం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details