ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 3, 2020, 8:41 PM IST

ETV Bharat / state

అమరావతి కోసం... మహిళా రైతుల రిలే నిరాహార దీక్ష

పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దంటూ నినాదాలు చేశారు.

Female farmers hunger strike for amaravathi at west godavari district
అమరావతి కోసం దెందులూరులో మహిళా రైతుల నిరాహార దీక్ష

అమరావతి కోసం దెందులూరులో మహిళా రైతుల నిరాహార దీక్ష

రాజధాని రైతులకు అన్యాయం చేయవద్దంటూ పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా రైతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను... నడిరోడ్డుపై నిలబెట్టి కష్టాల పాలు చేయటం సరికాదన్నారు. 'మూడు రాజధానులు - వద్దు ఒకే రాజధాని ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details