ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవాలయాల పునరుద్ధరణకు బడ్డెట్​లో పెద్ద పీఠ: వెల్లంపల్లి - దేవాదాయ ధర్మాదాయ శాఖ

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు దర్శించుకున్నారు.

రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

By

Published : Jul 21, 2019, 2:26 PM IST

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థాన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జీర్ణోద్ధరణ, ఆలయాల పునరుద్ధరణ, దూప దీప నైవేద్యాలు కోసం ప్రభుత్వం బడ్జెట్లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. మంత్రితో పాటు పలు అధికారులు ప్రజా నాయకులు పాల్గొన్నారు .

రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి

ABOUT THE AUTHOR

...view details