ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​జోన్​ ప్రాంతంలో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటన - latest news on redzone news in westgodavari

రెడ్​జోన్​ ప్రాంతమైన పెనుగొండలో కరోనా కేసుల నమోదు, వాటి నియంత్రణకు వైద్యులు తీసుకుంటున్న చర్యలపై ఏలూరు రేంజ్ డీఐజీ ఆరా తీశారు.

elure DIG visited red zone areas
రెడ్​జోన్​ ప్రాంతంలో ఏలూరు రేంజ్ డీఐజీ పర్యటన

By

Published : Apr 24, 2020, 7:48 AM IST

రెడ్​జోన్​ ప్రాంతమైన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి.మోహన్ రావు పర్యటించారు. ఈ ప్రాంతం పరిధిలోని చెక్​పోస్ట్​లు తనిఖీ చేశారు. కరోనా కేసుల నమోదుపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైరస్ లక్షణాలు ఉన్న వారి సమాచారాన్ని ప్రభుత్వ, పోలీసు అధికారులకు తెలపాలని సూచించారు. ఏలూరు రేంజ్ పరిధిలో 27 రెడ్ జోన్ ప్రాంతాలు ఉన్నట్లు డీఐజీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details