ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 2, 2021, 1:07 PM IST

ETV Bharat / state

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామపత్రాల ఉపసంహరణ ప్రారంభం

పురపాలక సంఘాల్లో నేటి నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. అనంతరం బరిలో నిలిచోదెవరో తెలియనుంది.

nominations
నామినేషన్ల ఉపసంహరణ

పశ్చిమ గోదావరి జిల్లాలో పురపాలక ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభించారు. ఐదు పట్టణాల్లోనూ 161 వార్డుల నుంచి.. 872 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. బుధవారం సాయంత్రానికి తుది పోరులో నిలిచేదెవరో తెలియనుంది.

ఏలూరు కార్పొరేషన్ మేయర్ స్థానం, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. నిడదవోలు చైర్మన్ జనరల్​కు, కొవ్వూరు ఎస్సీ మహిళలు, నర్సాపురం బీసీ మహిళలకు రిజర్వు అయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details