ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 7, 2020, 6:16 PM IST

ETV Bharat / state

'13 నెలలుగా పోలవరంపై ఆన్‌లైన్లో సమాచారం వెల్లడించలేదు'

పోలవరం నిర్మాణ పనులపై గత 13 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం ఆన్‌లైన్లో ఎలాంటి సమాచారం వెల్లడించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఒట్టిసీమ అన్న పట్టిసీమే ప్రస్తుతం రాష్ట్రానికి దిక్కయిందన్నారు.

devineni uma on polavaram
పోలవరంపై దేవినేని ఉమా

పోలవరం నిర్మాణ పనుల గురించి గత 13 నెలల కాలంలో వైకాపా ప్రభుత్వం ఆన్‌లైన్​లో ఎలాంటి సమాచారం వెల్లడించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తెదేపా హయాంలో నిబంధనల ప్రకారమే పోలవరం ప్రాజెక్టు పనులు జరిగాయని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి జలవనరుల శాఖకు డిఫాక్టో మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒట్టిసీమ అన్న పట్టిసీమే ప్రస్తుతం రాష్ట్రానికి దిక్కయిందని... ఆ నీళ్లే తాగుతున్నారని సీఎం జగన్‌ను ఉద్దేశించి ఉమ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details