ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

1500 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ - దెందులూరులో నిత్యావసరాలు పంపిణీ వార్తలు

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారికి దాతలు తమవంతు సహాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు పంచుతూ ఆపన్నహస్తం అందిస్తున్నారు.

daily needs distribute to people at denduluru west godavari district
1500 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 28, 2020, 4:52 PM IST

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొత్తగూడెం, కొమిరేపల్లి, సింగవరం గ్రామాల్లో 1500 కుటుంబాలకు.. దాతల సహాయంతో సేకరించిన నిత్యావసరాలు స్థానిక వైకాపా నేతలు పంపిణీ చేశారు. మార్కెట్ నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చిన నిత్యావసర సరకులు, కూరగాయలు, పెరుగు ప్యాకెట్​లను ప్యాకింగ్ చేసి ఇంటింటికీ తిరిగి అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details