ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జంగారెడ్డిగూడెంలో కరోనా అనుమానిత కేసు - Corona suspected case news in jangareddygudem

జంగారెడ్డిగూడేనికి చెందిన వ్యక్తికి.. కరోనా అనుమానిత లక్షణాలు ఉండడంపై అధికారులు ఆసుపత్రికి తరలించారు. పట్టణంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేశారు.

జంగారెడ్డిగూడెంలో కరోనా అనుమానిత కేసు నమోదు
జంగారెడ్డిగూడెంలో కరోనా అనుమానిత కేసు నమోదు

By

Published : Apr 3, 2020, 2:14 PM IST

జంగారెడ్డిగూడెంలో కరోనా అనుమానిత కేసు నమోదు

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కరోనా అనుమానిత కేసు నమోదయ్యింది. దిల్లీ నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లొచ్చిన ఓ వ్యక్తిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పట్టణంలో అనుమానిత ప్రాంతాన్ని పురపాలక అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు. పట్టణంలో పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ ప్రకటించారు. ఉదయం నుంచి పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్, రసాయన ద్రావణాలు పిచికారీ చేశారు. జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ శ్రావణ్ కుమార్​తో 'ఈటీవీ భారత్​' ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details