ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా కట్టడికి అధికారుల చర్యలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, అత్తిలి, ఇరగవరంలో లాక్​డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. జోన్ ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ పట్టణాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

By

Published : Aug 2, 2020, 5:57 PM IST

కరోనా కట్టడికి అధికారుల చర్యలు !
కరోనా కట్టడికి అధికారుల చర్యలు !

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, అత్తిలి, ఇరగవరంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు పూర్తి బంద్​కు పిలుపునిచ్చారు. పాల కేంద్రాలకు, ఔషధ దుకాణాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. మిగిలిన వర్తక వాణిజ్య సంస్థలు మూతబడ్డాయి. రెడ్ జోన్ ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ పట్టణాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వ్యాపారులు, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details