ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు... అధికారులు అప్రమత్తం

పశ్చిమగోదావరి జిల్లాలో లాక్​డౌన్ నిబంధలు కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు నివారణ చర్యలు ముమ్మరం చేశారు.

By

Published : Apr 26, 2020, 9:38 PM IST

పెరుగుతున్న కరోనా కేసులు..అధికారులు అప్రమత్తం
పెరుగుతున్న కరోనా కేసులు..అధికారులు అప్రమత్తం

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ఒక్కరోజే 12 కొత్త కేసులు నమోదు కావటంతో జిల్లాలో పరిస్థితిపై అధికారులు సమీక్షిస్తున్నారు. కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్​జోన్​గా ప్రకటించి ఇంటింటి సర్వే చేపట్టారు. లాక్​డౌన్ నిబంధనలు కఠినతరం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావొద్దని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details