సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చాగంటి ప్రవచనాలు
'సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చాగంటి ప్రవచనాలు' - CHAGANTI KOTESWARARAO update news
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సకల దోషాలు తొలగి.. శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అనేక ప్రవచనాలు వివరించారు.

chaganti-koteswararao-in-west-godavari