ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దిల్లీ రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన

దిల్లీలో రైతుల పోరాటానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని ఏలూరులో వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

By

Published : Dec 2, 2020, 10:12 PM IST

Published : Dec 2, 2020, 10:12 PM IST

దిల్లీ రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన
దిల్లీ రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన

దిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రైతులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి తమ మద్దతు తెలిపారు. రైతుల నిర్బంధ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details