ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భక్తులు ఇచ్చిన భూములు అమ్మే హక్కు ఎవరిచ్చారు?' - latest news on ttd lands

తితిదే భూముల అమ్మకాల నిర్ణయంపై మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిరాహార దీక్ష చేశారు.

bjp protest aginst ttd land selling
పైడికొండల మాణిక్యాలరావు నిరాహార దీక్ష

By

Published : May 27, 2020, 9:51 AM IST

తిరుమల స్వామివారి ఆస్తుల అమ్మకాలకు తితిదే తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భక్తులు ఇచ్చిన భూములు అమ్మే హక్కు ఎవరిచ్చారని ఆయన పాలకమండలిని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details