ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన - పశ్చిమ గోదావరి జిల్లా

దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాల విద్యార్థులకు ధ్యానంపై అవగాహాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యోగా శిక్షకురాలు పద్మజ హాజరయ్యారు. యోగ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు కార్యక్రమంలో వివరించారు.

'కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన'

By

Published : Aug 29, 2019, 11:09 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ముఖ్య అతిథిగా హాజరైన యోగా శిక్షకురాలు పద్మజ తెలిపారు. ధ్యానంలో భాగంగా చుట్టూ ఉన్న ప్రాణులు సంతోషంగా జీవించాలని కోరుకోవడం ద్వారా మనం సంతోషంగా ఉంటామని పద్మజ తెలిపారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చన్నారు.

'కొవ్వలి ఉన్నత పాఠశాలలో ధ్యానం పై అవగాహన'

ABOUT THE AUTHOR

...view details