పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఆదిత్య స్కూల్ విద్యార్థులు పాలీసెట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్రస్థాయిలో 4, 5, 6 ర్యాంకులతో పాటు 100లోపు 75 ర్యాంకులు సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ రాఘవరెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్కూల్ యాజమాన్యం అభినందించింది.
పాలిసెట్లో ఆదిత్య విద్యార్థులకు ర్యాంకులు - adhity
పాలకొల్లులోని ఆదిత్య పాఠశాల విద్యార్థులు పాలిసెట్లో ప్రతిభ కనబరిచారు.

ఆదిత్యపాఠశాలకు పాలిసెట్ అత్యుత్తమ ర్యాంకులు
ఇవీ చదవండి