ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా నుంచి రక్ష కోసం.. స్వయంగా రసాయనాల పిచికారీ

By

Published : Apr 15, 2020, 10:46 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి గ్రామస్తుడు.. ఊరిలో స్వయంగా సోడియం హైపో క్లోరైడ్ రసాయన ద్రావకాన్ని పిచికారీ చేశారు.

A man  sprayed   chemical in   kovvali
కొవ్వలిలో రసాయనాన్ని పిచికారి చేసిన ఓ వ్యక్తి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న వేళ అధికారులతో పాటు.. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి గ్రామంలో అధికారుల కోసం ఎదురు చూడకుండా.. స్థానికుడు సుధాకర్ బాబు రసాయనాన్ని పిచికారీ చేశారు. ఊరి వ్యాప్తంగా.. సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని చల్లారు.

ABOUT THE AUTHOR

...view details