ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2019, 6:26 PM IST

ETV Bharat / state

20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

20 tonnes of ration rice seized in west godavari district

దెందులూరులో 20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ​అక్రమంగా నిల్వచేసిన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ రామ్ కుమార్ తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు తాళ్లూరి నాగరాజు అనే వ్యక్తి... రేషన్ బియ్యాన్ని లారీలోకి లోడింగ్ చేస్తుండగా... సిఎస్ఆర్ఏ సునీతతో కలిసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని చెప్పారు. లారీ, ఆటో, గోదాములో ఉన్న బియ్యం సుమారు 20 టన్నుల మేర ఉంటుందని అంచనా వేశారు. బియ్యంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details