ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2020, 5:24 PM IST

ETV Bharat / state

'లారీ యజమానులు అధికంగా అద్దెలు వసూలు చేయొద్దు'

కరోనా నేపథ్యంలో లారీ అద్దెలు పెంచినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు విజయనగరం జాయింట్ కలెక్టర్ లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మానవతా థృక్పతంతో ఆలోచించి అద్దెలను వసూలు చేయాలని పేర్కొన్నారు.

Vizianagaram Joint Collector lorry owners and transport officials held a meeting.
విజయనగరం జాయింట్ కలెక్టర్ లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం

కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా లారీ యజమానులు అధికంగా అద్దెలు వసూళ్లు చేయడం సరికాదని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ జీ.సీ. కిషోర్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో లారీ యజమానులు, రవాణాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో మానవతా ధృక్ప‌థంతో ఆలోచించి అద్దెలను వసూలు చేయాలని ఆయన కోరారు. లారీ యజమానులకు పోలీసు సిబ్బంది సహకరిస్తారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details