ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 15, 2020, 12:05 PM IST

ETV Bharat / state

శృంగవరపుకోట పోలీసుల వినూత్న ప్రయత్నం

విజయనగంర జిల్లా శృంగవరపుకోట పట్ణణంలోని ప్రధాన కూడళ్లలో కరోనా వైరస్​ చిత్రాలు వేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. అంతా ఇంట్లోనే ఉండండి బయటకు రాకండి అంటూ ప్రచారం చేస్తున్నారు.

vizianagaram dst police done a different way to sprad awarness on corona
శృంగవరపుకోట పోలీసుల వినూత్న ప్రయత్నం

పట్టణంలో ప్రధాన కూడళ్లలో కరోనా వైరస్ భారీ చిత్రం వేసి ఇంట్లోనే ఉండండి సురక్షితంగా ఉండండి అంటూ పోలీస్ శాఖ వినూత్నంగా ప్రచారం చేసింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో దేవిగుడి కూడలిలో ఈ మేరకు రహదారిపైనే కరోనా చిత్రాన్ని వేయించారు. పట్టణానికి చెందిన చిత్రకారుడు రఫీ 7 గంటల శ్రమించి ఈ చిత్రం వేశారు. రూ. 7వేలు వెచ్చించి పోలీసు శాఖ సహకారంతో ఈ చిత్రం వేశానని, ప్రజలు బయట తిరుగుతున్నారని, వారిలో అవగాహన కల్పించేందుకు ఈ చిత్రం తోడ్పడితే చాలన్నారు. ప్రపంచ కళ దినోత్సవం రోజు ఈ చిత్రం వేయటం విశేషం.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details