ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 2, 2020, 12:01 PM IST

ETV Bharat / state

పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృతి

పిడుగుపాటుకు ఆవు, ఎద్దు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా అంటివలస గ్రామంలో జరిగింది. పశువుల మృతితో యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు.

two animals died with thunderbolt at anttivalsa viiage vizainagaram district
పిడుగుపాటుకు రెండు మూగజీవాలు మృతి

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం అంటివలస గ్రామంలో పిడుగుపాటుకు రెండు మూగ జీవాలు మృతి చెందాయి. రైతులు పోలంలో పశువులను మేపుతున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షం ప్రారంభమైన కొన్ని క్షణాలకే పిడుగుపడి ఓ ఆవు, ఎద్దు మృత్యువాత పడ్డాయి.

ఇదీ చదవండి: కాల్వలో చిక్కుకున్న యువకుడు.. రక్షించిన గ్రామస్థులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details