ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పడిపోయిన సిగ్నల్ స్తంభం.. నిలిచిన రైళ్ల రాకపోకలు - విజయనగరంలో నిలిచిన రైళ్ల రాకపోకలు వార్తలు

విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే రైలు మార్గంలో సిగ్నల్ స్తంభం పడిపోయింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Train stops between Vijayanagaram Korukonda

By

Published : Oct 30, 2019, 12:20 PM IST

విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లే రైలు మార్గంలో సిగ్నల్ స్తంభం పడిపోయింది. ఈ కారణంగా.. రాయగఢ, పలాస నుంచి వచ్చే రైళ్లు విజయనగరం జంక్షన్‌లో నిలిపివేశారు. చాలా సమయం పాటు రైళ్లు ఆగిపోయిన కారణంగా... ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details