ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 6, 2020, 12:45 PM IST

Updated : Jun 6, 2020, 1:04 PM IST

ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యం..మూలకు చేరిన వాహనం

ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యంతో పలు పథకాలు మూలకు చేరుతున్నాయి. సమస్య చిన్నదైనా మాకెందుకులేనని పట్టించుకోకపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది.

vizianagaram
అవసరాన్ని అణగ ధొక్కారు.. అధికారిపై చర్యలు తప్పవన్నారు

విజయనగరం జిల్లా భోగాపురం మండలం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సుందర సామాజిక ఆసుపత్రిలో గత మూడేళ్ల క్రితం అంబులెన్స్ వాహనానికి చిన్నపాటి సాంకేతిక సమస్య వచ్చింది. అప్పటినుంచి మరమ్మతులు చేయకుండా అలానే వదిలేశారు. ఇప్పుడు ఈ వాహనం ఎందుకు పనికి రాకుండాపోయింది. ఇదే విషయం విజిలెన్స్ తనిఖీల్లోనూ బయటపడింది. ఇలా చేసినందుకుగాను సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అధికారుల నిర్లక్ష్యంతో అనేక పథకాలు మూలనపడుతున్నాయని పలువురంటున్నారు.

Last Updated : Jun 6, 2020, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details