ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఓటమి భయంతోనే నాపై తప్పుడు ప్రచారం'

ఓటమి భయంతోనే ప్రత్యర్థులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఎమ్మెల్సీ ఏపీటీఎఫ్ అభ్యర్థి ఆడారి కిశోర్ కుమార్ ఆరోపించారు.  విజయనగరంలోని  కలువపూల భవనంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

By

Published : Mar 12, 2019, 5:27 PM IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి
మార్చి 22న జరగబోయే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల్లో తనకే ఓటు వేసి, గెలిపించాలని ఎమ్మెల్సీ ఏపీటీఎఫ్ అభ్యర్థి ఆడారి కిశోర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో కలువపూల భవనంలో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఓటమి భయంతోనే ప్రత్యర్థులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మునుపెన్నడు లేని విధంగా 20 రూపాయల స్టాంప్ కాగితంపై హామీలను పొందుపరచటమే కాకుండా.. వాటిని 50 శాతం కూడా అమలు చేయలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని అఫిడవిట్ లో పొందుపరిచానని తెలిపారు. ఉపాధ్యాయ, విద్యార్థుల ఉద్యమాల్లో పాలుపంచుకున్న తనను ఎన్నికల్లో గెలిపించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details