ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2021, 7:54 AM IST

ETV Bharat / state

వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్

విజయనగరం జిల్లా సాలూరులోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే పరిశీలించారు. నేడు, రేపు 45 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు తొలి, రెండవ డోసు కొవిడ్ వాక్సిన్ ఇవ్వనున్వట్లు తెలిపారు.

sub collector
సబ్ కలెక్టర్

సబ్ కలెక్టర్ విదేహ్ ఖరే.. విజయనగరం జిల్లా సాలూరులోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పర్యవేక్షించారు. వాక్సినేషన్ ప్రక్రియపై సిబ్బందికి.. తగు సూచనలు చేశారు. నేడు, రేపు 45 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి కుటుంబ సభ్యులకు తొలి, రెండవ డోసు కొవిడ్ వాక్సిన్ ఇవ్వనున్వట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details