విజయనగరం జిల్లా శివరాంపురం గ్రామంలో శ్రీ రామ కామేశ్వరి ఆధ్యాత్మిక పీఠం స్థాపన సందర్భంగా 63 మంది జంటలకు షష్టి పూర్తి జరిపారు. స్వర్ణగిరి కట్టమూరు ప్రసాద్ శర్మ వారందరికీ వేడుకను చేశారు. వారందరూ తన తల్లిదండ్రులతో సమానమని...అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని ఆయన తెలిపారు. షష్టిపూర్తి వేడుకను చూడటానికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.
అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టి పూర్తి
అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టిపూర్తి నిర్వహించారు. విజయనగరం జిల్లా శివరాంపురం గ్రామంలో శ్రీ రామ కామేశ్వరి ఆధ్యాత్మిక పీఠం స్థాపన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు
అరవైమూడు జంటలకు అట్టహసంగా షష్టిపూర్తి