ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 12, 2021, 9:28 AM IST

ETV Bharat / state

అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టి పూర్తి

అరవై మూడు జంటలకు అట్టహాసంగా షష్టిపూర్తి నిర్వహించారు. విజయనగరం జిల్లా శివరాంపురం గ్రామంలో శ్రీ రామ కామేశ్వరి ఆధ్యాత్మిక పీఠం స్థాపన సందర్భంగా ఈ వేడుకను నిర్వహించారు

Sixty-three couples  Dimond jubilee anniversary  at shirampuram
అరవైమూడు జంటలకు అట్టహసంగా షష్టిపూర్తి

అరవైమూడు జంటలకు అట్టహసంగా షష్టిపూర్తి

విజయనగరం జిల్లా శివరాంపురం గ్రామంలో శ్రీ రామ కామేశ్వరి ఆధ్యాత్మిక పీఠం స్థాపన సందర్భంగా 63 మంది జంటలకు షష్టి పూర్తి జరిపారు. స్వర్ణగిరి కట్టమూరు ప్రసాద్ శర్మ వారందరికీ వేడుకను చేశారు. వారందరూ తన తల్లిదండ్రులతో సమానమని...అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించానని ఆయన తెలిపారు. షష్టిపూర్తి వేడుకను చూడటానికి పెద్దఎత్తున స్థానికులు తరలివచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details