విజయనగరం జిల్లా మెంటాడ మండలం జక్కువలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఎండుగడ్డి తరలిస్తోన్న ట్రాక్టర్కు నిప్పు అంటుకుంది. అప్రమత్తమైన గ్రామస్తులు... ట్రక్కు నుంచి ఇంజిన్ను వేరుచేసి దూరంగా తరలించారు. అప్పటికే గడ్డి అంతా కాలిబూడిదైంది. ఎండుగడ్డిని గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
జక్కువలో అగ్నిప్రమాదం... వరిగడ్డి దగ్ధం - latest news on fire accidents at jakkuva
వరిగడ్డి ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురైంది. గడ్డి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన విజయనగరం జిల్లా జక్కువలో జరిగింది.
![జక్కువలో అగ్నిప్రమాదం... వరిగడ్డి దగ్ధం rice paddy grass burned in a fire accident at jakkuva](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6895837-317-6895837-1587561244392.jpg)
అగ్నిప్రమాదంలో అహుతైన వరిగడ్డి