ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పార్వతీపురం మున్సిపాలిటీ ఫలితాలు

విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారి యంత్రాంగం ముందస్తుగా చర్యలు చేపట్టింది.

By

Published : Mar 14, 2021, 2:32 PM IST

Published : Mar 14, 2021, 2:32 PM IST

Parvathipuram Muncipality election results
పార్వతీపురం మున్సిపాలిటీ ఫలితాలు

పార్వతీపురం పురపాలక సంఘం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడయ్యాయి. పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరిగింది. ఎన్నికల అధికారి ఐటీడీఏ పీవో కూర్మనాథ్ ఉప కలెక్టర్ విధికరే డీఎస్పీ సుభాష్ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు.

పార్వతీపురం పుర పాలిక ఫలితాలు..

పార్వతీపురం మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 30 వార్డుల్లో 6 వార్డుల్లో ఇప్పటికే వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. 24 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైకాపా 16 స్థానాల్లో విజయం సాధించింది. తెదేపా ఐదు స్థానాల్లో గెలుపొందగా.. మూడు స్థానాల్లో స్వతంత్రులు సత్తా చాటారు.

ఇవీ చూడండి...:పార్వతీపురం లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీకి గాయాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details