ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 27, 2020, 12:55 PM IST

ETV Bharat / state

పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవ చాటింపు

విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవ చాటింపు.. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు.

vizainagaram Paidithalli Ammavara
విజయనగరం పైడితల్లి అమ్మవారు

మే 4న జరిగే పైడితల్లి అమ్మవారి దేవర ఉత్సవ చాటింపును.. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనరు సుబ్రహ్మణ్యం ప్రకటించారు. రైల్వేస్టేషన్‌ వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకొచ్చే ఈ పవిత్ర కార్యక్రమాన్ని సంప్రదాయంగా నిర్వహించనున్నామన్నారు.

ప్రస్తుత కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ కేవలం వైదిక సిబ్బందితో మాత్రమే ఈ క్రతువు పూర్తి చేస్తామని తెలిపారు. తొలుత చదురుగుడికి.. ఆ తర్వాత కోటకు చేరుకొని చాటింపు నిర్వహిస్తామని వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details