ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్​ మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్​.. నర్సుకు షోకాజ్​ నోటీసులు - విజయనగరం జిల్లా వార్తలు

విజయనగరం జిల్లాలో ఫోన్​ మాట్లాడుతూ.. కోవిడ్​ వ్యాక్సిన్​ వేసిన నర్సు ఫోటో నెట్టింట్లో వైరల్​గా మారింది. దీనిపై ఆమెకు అధికారులు షోకాజ్​ నోటీసులిచ్చారు.

negligence by a nurse in work
కోవిడ్​ టీకా వేస్తూ.. ఫోన్​ మాట్లాడిన నర్సుకు షోకాజ్​ నోటీసులు

By

Published : Apr 10, 2021, 10:12 PM IST

విజయనగరం జిల్లాలోని పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలోని జగన్నాథపురం అర్బన్​ పీహెచ్​సీలో నర్సు ఫోటో అంతర్జాలంలో వైరల్​గా మారింది. యువతికి ఫోన్​ మాట్లాడుతూ.. కొవిడ్​ వ్యాక్సిన్​ ఇచ్చిన నర్సు హేమలతపై నెటిజన్లు సోషల్​ మీడియాలో ఫైర్​ అవుతున్నారు. వ్యాక్సిన్ వేయడంలో నిర్లక్ష్యం తగదని సూచిస్తున్నారు. ఈ ఘటనపై సదరు ఉద్యోగికి జిల్లా వైద్యాధికారి రమణ కుమారి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details