ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్రావు దంపతులు ధన్వంతరి మృత్యుంజయ యాగం నిర్వహించారు. ఈ యాగం మూడు రోజుల పాటు జరుగుతుందని నిర్వహకులు తెలిపారు.
చీపురుపల్లిలో కరోనా నివారణకు ధన్వంతరి యాగం
కరోనాను తరిమికొట్టేందుకు చీపురుపల్లిలో స్థానిక ఎంపీ చంద్రశేఖర్రావు ధన్వంతరి యాగం చేపట్టారు. వైరస్ వ్యాప్తి తగ్గి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు.
చీపురుపల్లిలో కరోనా నివారణకు ధన్వంతరి యాగం