విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో వరదల కారణంగా కాజ్ వే తెగిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Last Updated : Aug 18, 2021, 12:31 PM IST
విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలోని మోసూరు గ్రామంలో వరదల కారణంగా కాజ్ వే తెగిపోయింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.