విజయనగరం జిల్లా సాలూరు మండలంలో 'ప్రజల్లో నాడు-ప్రజల కోసం నేడు' కార్యక్రమం జరిగింది. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. తోనాం, జగ్గుదొర వలస, ముగడవలస గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు.
సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర పాదయాత్ర - mla peedika rajannadora news
జగనన్న ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూరైన సందర్భంగా సాలూరు ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల్లో ఈ కార్యక్రమం జరిగింది.

సాలూరులో పాదయాత్ర