విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో జరుగుతున్న నాడు - నేడు పనులపై ప్రత్యేక నిఘా కమిటీ ఉందని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. భోగాపురం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నాడు నేడు పనులపై ఎమ్మెల్యే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఏ పాఠశాలకు ఎంత నిధులు మంజూరు అయ్యాయి. వాటి స్థితిగతులును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
'నాడు నేడు' పనులపై ఎమ్మెల్యే సమీక్ష - nadu nedu news in viziangaram dst
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో నాడు నేడు పనులపై ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
!['నాడు నేడు' పనులపై ఎమ్మెల్యే సమీక్ష mla appalnaidu conduct meeting about nadu nedu works in vizianagaram dst](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7628104-355-7628104-1592226051112.jpg)
mla appalnaidu conduct meeting about nadu nedu works in vizianagaram dst