ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 27, 2020, 10:20 PM IST

ETV Bharat / state

చీపురుపల్లి క్వారంటైన్ నుంచి 106 మంది ఇంటికి

విజయనగరం జిల్లా చీపురుపల్లి క్వారైంటైన్ కేంద్రం నుంచి 106 మంది వలస కూలీలను తమ స్వస్థలాలకు పంపించేశారు. అందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ రావటంతో తరలించినట్టు అధికారులు తెలిపారు.

migrate workers of vizianagaram dst  chipurapalli quarantine realised after tested negative
migrate workers of vizianagaram dst chipurapalli quarantine realised after tested negative

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలంలోని క్వారంటైన్ కేంద్రంలో 106 మంది వలస కూలీలకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్ రావటంతో వారిని ఇంటికి పంపించడానికి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు బస్సులు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details