ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశం జిల్లాకు చేరిన వలస కూలీలు - vizianagaram dst corona case

విజయనగరం జిల్లాలో చిక్కుకుపోయిన ప్రకాశం జిల్లా వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు.

migrate workers from viziangaam dst reached to their own places by bus
migrate workers from viziangaam dst reached to their own places by bus

By

Published : May 2, 2020, 4:04 PM IST

విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో చెరకు పనులకు వెళ్లి... లాక్ డౌన్ కారణంగా తిరిగి రాలేక ఇన్నాళ్లు వసతిగృహంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంకు చెందిన 26మంది కూలీలను ప్రత్యేక బస్సులో రెవెన్యూ అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఎస్కార్ట్ తో పంపించినట్లు తహసీల్దార్ రామస్వామి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details