విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు 'మనం-మన పరిశుభ్రత' అనే పైలట్ ప్రాజెక్ట్లను ప్రారంభించారు. భోగాపురం మండలం సవరవిల్లి పంచాయతీలో నిర్వహించి కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి పల్లె ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా 300 కుటుంబాలకు తడి, పొడి చెత్తను వేరువేరుగా ఉంచేందుకు చెత్తబుట్టలను అందజేశారు.
'మనం-మన పరిశుభ్రత' పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే - manam mana parishubratha project in nellimarla
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 'మనం-మన పరిశుభ్రత' పైలట్ ప్రాజెక్టును ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు. పల్లెలను ప్రగతి పథంలో నడిపే బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.
మనం-మన పరిశుభ్రత పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ఎమ్మెల్యే