ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి' - విజయనగరం లోక్​సత్తా తాజా వార్తలు

విజయనగరం కలెక్టరేట్​ సమీపంలో లోక్​సత్తా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ నిరసన తెలిపారు. ఉపాధీ హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

loksatha-protest-at-vijayanagaram-collector-office
విజయనగరం కలెక్టరేట్​ వద్ద లోక్​సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నిరసన

By

Published : May 16, 2020, 7:02 PM IST

మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలంటూ... లోక్ సత్తా పార్టీ విజయనగరంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఆ పార్టీ కార్యనిర్వహక రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నినాదాలు చేశారు.

విజయనగరం కలెక్టరేట్​ వద్ద లోక్​సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నిరసన

ABOUT THE AUTHOR

...view details