పార్వతీపురం వేదం ప్రీస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే - kindergarten graduation ceremony in parvatipuram
విజయనగరం జిల్లా పార్వతీపురంలో వేదం ప్రీస్కూల్లో కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. చిన్నారుల అభినయానికి తల్లిదండ్రుల మురిసిపోయారు. పిల్లల ఆసక్తిని గుర్తించి ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని వక్తలు పేర్కొన్నారు. ఈ వేడుకలు సందడిగా సాగాయి.
చిన్నారుల సందడి
By
Published : Mar 1, 2020, 11:32 PM IST
..
వేదం ప్రీస్కూల్లో కిండర్ గార్టెన్ గ్రాడ్యుయేషన్ వేడుక