విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం వామనావతారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల మేరకు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన జగన్నాథుడు - చినమేరంగిలో జగన్నాథ రథయాత్ర
విజయనగరం జిల్లా చినమేరంగిలో జగన్నాథ రథయాత్రలో భాగంగా ఆదివారం స్వామివారు వామనావతారంలో దర్శన మిచ్చారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు స్వామిని దర్శించుకున్నారు.

వామనావతారంలో భక్తులకు జగన్నాథ స్వామి దర్శనం