ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సంచిలో చనిపోయిన శిశువు.. ఆస్పత్రి ఆవరణలో పడేసిన దుండగులు

By

Published : Aug 17, 2021, 2:42 PM IST

Updated : Aug 17, 2021, 4:20 PM IST

సంచిలో చనిపోయిన శిశువు
సంచిలో చనిపోయిన శిశువు

14:40 August 17

Inhuman incident at the premises of Salur Government Hospital

విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు చనిపోయిన ఆడశిశువును సంచిలో వేసి ఆస్పత్రి ఆవరణలో పడేసి పరారయ్యారు.ఆవరణలోచిందరవందరగా పడి ఉన్న శిశువు మృతదేహాన్ని విధులకు వచ్చిన సిబ్బంది గమనించారు. శిశువు మృతదేహాన్ని సంచిలో పెట్టి భద్రపరిచారు. 

ఇదీ చదవండి: 

తోటపల్లి బ్యారేజీ 4 గేట్లు ఎత్తిన అధికారులు

Last Updated : Aug 17, 2021, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details