ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధం - vizianagaram district latest news

గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధమైన ఘటన... విజయనగరం జిల్లా కొండలింగాలవలసలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.

four huts burned with gas cylinder blast in kondalingalavalasa vizianagaram district
గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధం

By

Published : Dec 4, 2020, 2:28 AM IST

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలసలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటల వేడికి మిగిలిన పూరిళ్లలోని గ్యాస్ సిలిండర్లూ పెద్ద శబ్దంతో పేలటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

గ్యాస్ సిలిండర్ పేలి నాలుగు పూరిళ్లు దగ్ధం

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు ఎనిమిది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.

ఇదీచదవండి.

డిసెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details