ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుడు హడావిడి చేశారు.. తర్వాత మర్చిపోయారు... - కుటియా గ్రామప్రజలను కలుసుకున్న మాజీ ఎంపీ కొంపంగి

విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కుటియా గ్రామప్రజలతో మాజీ ఎంపీ కొంపంగితో సమావేశమయ్యారు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు. గతంలో మట్టి రోడ్డు నిర్మించుకొన్నామని, అప్పట్లో సినీ నటుడు సోనూసూద్​ స్పందించడంతో అధికారులు కదిలారని, ఆ తర్వాత పట్టించుకోలేదని తెలిపారు.

former MP Kompangi
కుటియా గ్రామప్రజలను కలుసుకున్న మాజీ ఎంపీ కొంపంగి

By

Published : Mar 14, 2021, 10:14 AM IST

కుటియా గ్రామప్రజలతో మాజీ ఎంపీ కొంపంగి సమావేశమయ్యారు. తమ ప్రాంతంలో పాఠశాల, వైద్య సౌకర్యాలు కల్పించాలని గ్రామస్థులు కోరారు. స్థానికులు మట్టిరోడ్డు నిర్మించుకున్నాక.. సినీ నటుడు సోనూసూద్ స్పందించడంతో అధికారులు కదిలారు. ఆ గ్రామానికి వెళ్లి వారితో మాట్లాడి పది రోజుల్లో రహదారి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అయినా నేటికి ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదని.. గ్రామస్థులు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details