ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

పార్వతీపురంలో అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలో.. ప్రజలకు అవగాహన కలిగించారు.

By

Published : Apr 19, 2019, 7:31 PM IST

అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన

అగ్నిప్రమాదాలు జరిగితే తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన

అగ్నిప్రమాదాలు జరిగినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఫైర్ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రభుత్వాస్పత్రి వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో... ఆస్పత్రిలో మంటలు వ్యాపించినప్పుడు రోగులను ఏ విధంగా బయటకు తీసుకురావాలి.. ప్రాణనష్టం లేకుండా చేపట్టాల్సిన చర్యలేంటో వివరించారు. మంటలను అదుపుచేసే పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు.

ABOUT THE AUTHOR

...view details