విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రారంభించారు. నియోజకవర్గంలో 62 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, పశు సంరక్షణ,విత్తనాలు, ఎరువులు తదితర అవసరమైనవి అందుతాయని ఆయన తెలిపారు.
'రైతు చెంతకే అన్ని రకాల సేవలు' - నెల్లిమర్లలో రైతు భరోసా కేెంద్రం తాజా వార్తలు
రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని విజయనగరం జిల్లా నెలిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు అన్నారు. నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
!['రైతు చెంతకే అన్ని రకాల సేవలు' farmer reassurance center started in Nellimarla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7408538-148-7408538-1590840003148.jpg)
నెల్లిమర్లలో రైతు భరోసా కేెంద్రం