ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు చెంతకే అన్ని రకాల సేవలు' - నెల్లిమర్లలో రైతు భరోసా కేెంద్రం తాజా వార్తలు

రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని విజయనగరం జిల్లా నెలిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు అన్నారు. నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

farmer reassurance center started in Nellimarla
నెల్లిమర్లలో రైతు భరోసా కేెంద్రం

By

Published : May 31, 2020, 9:20 AM IST

విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ మండల కేంద్రాల్లో రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే అప్పలనాయుడు ప్రారంభించారు. నియోజకవర్గంలో 62 కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు, పశు సంరక్షణ,విత్తనాలు, ఎరువులు తదితర అవసరమైనవి అందుతాయని ఆయన తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details